దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (డిక్కి) ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో నిర్వహించిన ‘ఏఐ ఫర్ ఇంక్లూజన్ (సమ్మిళిత వృద్ధి కోసం కృత్రిమ మేధ)’ అంతర్జాతీయ సదస్సు విజయవంతంగా ముగిసింది
సౌదీ అరేబియాతో పాటు పలు గల్ఫ్ దేశాలలో పవిత్ర రంజాన్ నెలవంక దర్శనమివ్వడంతో భక్తిశ్రద్ధల మాసం అధికారికంగా ప్రారంభమైంది.